ప్రధాని నరేంద్ర మోడీ సీఎం జగన్ కి ఫోన్ చేసారు. విజయవాడ కోవిద్ కేంద్రం ప్రమాద ఘటనపై వివరాలను ముఖ్యమంత్రి ప్రధానికి తెలియజేశారు. స్వర్ణ పాలస్ హోటల్ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లు...
విజయవాడలోని కోవిడ్ చికిత్సా కేంద్రంలో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్టు తెలుస్తుంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం సంభవించింది. కొవిడ్ కేర్...