ఆంధ్రప్రదేశ్ న్యూస్ఏనుగు దాడిలో దంపతులు మృతిsharma somarajuAugust 30, 2023 by sharma somarajuAugust 30, 2023చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. గుడిపాల మండలంలో ఓ ఒంటరి ఏనుగు దాడిలో భార్యభర్తలు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు రామాపురం దళితవాడకు చెందిన వెంకటేశ్ (50), సెల్వి...