కర్నూల్ లో నేడు సిఎం జగన్ పర్యటన ఇలా
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ‘డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు’ మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు నాడు-నేడు కార్యక్రమంలో...