ఏపీ హై కోర్టు లో షాకింగ్ సీన్ ? : ప్రభుత్వ న్యాయవాది పిన్ డ్రాప్ సైలెన్స్ ?
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అమలు చేసిన రోజే… హైకోర్టులో సంచలన వ్యాఖ్యలు తెరమీదకు వచ్చాయి. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన...