International business : రండి బాబూ రండీ.. కూరగాయలు తక్కువ ధరకే అంటే జనం రేట్లు కనుక్కని మరీ కొనుగోలు చేస్తారు. అదే చీరలు, ప్యాట్ షర్టులు సగం ధరకే ఇస్తామంటే కొనేందుకు పరుగులు తీస్తారు.. ఇక ఫ్రీ అంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు. కానీ, ఆన్లైన్ ఓ యువకుడు మనుషుల పుర్రెలు, ఎముకలను అమ్మకానికి పెడుతున్నాడు. ఏంటీ.. షాక్ అయ్యారా? నిజమేనండ బాబు.. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Onions: ఉల్లిపాయలు తింటున్నారా ..? అమెరికాలో ఉల్లిపాయ తింటే పెద్ద వ్యాధి వచ్చింది తెలుసా …?
అమెరికాలోని న్యూయార్క్లో…
అమెరికాలోని (America)న్యూయార్క్ సిటీకి చెందిన జూన్ పిచయా ఫెర్రీ అనే 21 సంవత్సరాలున్న ఓ యువకుడు టిక్ టాక్ చేస్తుంటాడు. అతడి ఫాలోవర్స్ సుమారు 5 లక్షలకు పైమాటే. ఇక ఈ యువకుడు రీసెంట్గా మనుషుల పుర్రెలు, ఎముకలు అమ్మే బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఏకంగా ఒ కంపెనీనే ఎస్టాబ్లిష్ చేశాడు. ఇందుకు సోషల్ మీడియాలో యాడ్ సైతం ఇస్తున్నాడు. దీనిని చూసిన కొందరు మొదట్లో షాక్ కు గురయ్యారు. ప్రజలను చంపి వారి ఎముకలు, పుర్రెలతో వ్యాపారం చేస్తున్నావా? అంటూ కొందరు ప్రశ్నిస్తే, ఇవి చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయని మరి కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొందరు మాత్రం ఇదేం దిక్కుమాలిన బిజినెస్ రా బాబు.. నీకు వేరే బిజినెస్ ( business) ఆలోచనే రాలేదా అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
Modi: టీకా పంపిణీలో 100 కోట్ల.. మైలురాయి సాధించిన నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక ప్రసంగం…!!
అసలు విషయం ఏంటంటే..
ఈ యువకుడు తన బిజినెస్ కోసం వివిధ శ్మశానవాటికల నుంచి మనుషుల పుర్రెలు, ఎముకలు సేకరించి ఎగ్జిబిషన్ మాదిరి పెడుతుంటాడు. ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో (online) అమ్మేస్తాడు. వీటి కోసం ఇలా ఓ సైట్ను రన్ చేస్తున్నాడు. ఈ దేశం సైతం అతనికి సపోర్ట్ చేస్తున్నది. కొందరు జాయింట్ పెయిన్ డాక్టర్లకు, యూనివర్సిటీ వారికి ఫెర్రీ పుర్రెలు, ఎముకలు పంపిస్తుంటాడు. కొన్నింటిని ఇలా ఆన్లైన్ అమ్ముతూ బిజినెస్ చేస్తున్నాడు. ఈ బిజినెన్ నిజంగానే ఆశ్చర్యంగా ఉంది కదా..