యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్టర్గా రూపొందుతోన్న చిత్రం `కె.జి.యఫ్ 2` చిత్రీకరణ దశలో ఉంది. `కె.జి.యఫ్ 1` భారీ విజయాన్ని సాధించడంతో `కె.జి.యఫ్ 2`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. `కె.జి.యఫ్ 2`లో బాలీవుడ్ స్టార్ సంజయ్దత్ మెయిన్ విలన్గా నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం కోలార్ ప్రాంతం దగ్గర సైనైడ్ హిల్స్లో చిత్రీకరణ జరుగుతుంది. షూటింగ్ చేయడం వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందని కోర్టులో కేసు వేశాడు. దీంతో కోర్టు సినిమా షూటింగ్ను ఆపేయమని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు చిత్ర యూనిట్ లొకేషన్స్ వేటలో పడింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. వచ్చే ఏడాది సినిమా విడుదలకానుంది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!