`ఊహలు గుసగుసలాడే` సినిమాతో కెరీర్ను ప్రారంభించిన యువ కథానాయకుడు నాగశౌర్య కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించనుంది. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేశారు. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే సినిమాను వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేస్తామని కూడా ప్రకటించారు.
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!