ఇప్పుడు సినీ అభిమానుల చర్చంతా నిహారిక పెళ్లి గురించే. పెళ్ళికి మూడు రోజుల ముందుగానే హంగామా మెుదలైంది. మెగా అల్లు ఫ్యామిలీలు తెగ సందడి చేస్తున్నారు. కానీ మోగా అభిమానులకు మాత్రం ఎక్కడో లోటు కనిపిస్తోంది. వారు కళ్ళు అభిమాన తార కోసం ఎదురుచూడసాగాయి. దీంతో ఫ్యాన్స్ కొరిక విన్నాడో ఏమో పవన్ కళ్యాణ్ గగనపు వీధి వీధి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం వెళ్ళాడు. నిహారిక పెళ్లి వేడుకల్లో పాల్గోడానికి పవన్ ఉదయ్పూర్కు చేరాడు.
పిల్లలు ఆద్య, అకీరాలను తీసుకుని ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్కు వెళ్లాడు. ఉదయ్ విలాస్ ప్యాలెస్లో జరుగుతున్న వివాహ తంతు కార్యక్రమంలో పాల్గోననున్నాడు. అయితే నిహారిక పెళ్లి వేడుకల్లో పవన్ మాజీ భార్య రేణూదేశాయ్ కూడా పాల్గొంటుందని వార్తలు వినిపించాయి. పిల్లలను పంపించిన రేణూదేశాయ్ తను మాత్రం పెళ్లికి వెళ్లేలేదు. దీనికి కారణం తను రేణూదేశాయ్ ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో బిజీ కారణంగానే అక్కడికి వెళ్ళలేదని తెలుస్తోంది.
ఇక నిహారిక బుధవారంతో సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డ మూడు ముళ్లతో వేయడంతో ఆ ఇంటి కోడలైంది. ఈ పెళ్లి వేడుకను మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ దగ్గరుండి జరిపించారు.ప్రస్తుతం పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పెళ్ళికి మూడురోజుల ముందునుంచే ఉదయ్పూర్తో సందడి మెుదలైంది. రామ్ చరణ్, ఉపాసన,అల్లు అర్జు్న్,స్నేహా కూడా ఈ వేడుకలలో ఉల్లాసంగా గడిపారు.
డాన్స్లు వేస్తూ.. సరాదగా గడిపారు. సంగీత్, మెహిందీ ఫంక్షన్లు కూడా చాలా గ్రాండ్ గా జరిగాయి.చివరకు డిసెంబర్ 9న రాత్రి 7.30 గంటలకు శుభ ముహూర్తంలో నిహారిక,చైతన్య ఒక్కటయ్యారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!