Guppedanta Manasu April 26 2024 Episode 1060: qదత్తత కార్యక్రమానికి వెళ్లాలి అని చెప్పాను కదా మరి ఇంకా రెడీ కాలేదు ఏంటి అని అడుగుతాడు దేవి అని లేదండి మేము ఆ కార్యక్రమానికి రాలేము మీరు కూడా వెళ్లొద్దు అంటుంది దేవయాని. ఫణింద్ర ఏంటి పిచ్చిపిచ్చిగా ఉందా దేవయాని నేను కూడా చెప్పాను కదా ఆ దత్తత కార్యక్రమానికి వెళ్లి తీరాలి అని చెప్పాను కదా త్వరగా రెడీ అయ్యి బయలుదేరండి అంటూ వెళతాడు.శైలేంద్ర మామ్ ఇంకా చూస్తే ఏంటి వెళ్లి రెడీ అవ్వు మనం ఈ కార్యక్రమానికి వెళదాము అంటాడు.దేవయాని ఏంటి శైలంద్ర నీకు ఏమైనా పిచ్చి పట్టిందా మనము ఆ కార్యక్రమానికి వెళితే మనకే నష్టం జరుగుతుంది నాన్న అయినా నేను ఆ కార్యక్రమానికి రాలేను అంటుంది. శైలేంద్ర మామ్ నేను చెబుతున్నాను కదా అక్కడ దత్తత కార్యక్రమం జరగదు నా మాట విని వెళ్లి త్వరగా రెడీ అయి వచ్చేసేయ్ అంటాడు శైలేంద్ర. దేవి అని ఏంటి శైలేంద్ర నీ కాన్ఫిడెన్స్ ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలాగే చేశావు చివరి నిమిషంలో ఫెయిల్ అయిపోయావు అలా జరుగుతుందనుకున్నాను లేదంటే ఇలా
జరుగుతుందనుకున్నాను అంటూ డిప్రెషన్ లో వచ్చి ఏం చేయాలో తెలియక బెల్టుతో కొట్టిచ్చుకుంటావు ఇప్పుడు కూడా అదే జరిగింది నీ మీద నాకు నమ్మకం లేదు శైలేంద్ర ఆ కార్యక్రమం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అక్కడికి అందుకే నేను రాలేను అంటుంది దేవయాని. శైలేంద్ర లేదు మామ్ ఈసారి కచ్చితంగా ప్లాన్ చేశాను దత్తత కార్యక్రమం ఆగిపోతుంది అని చెబుతాడు. దేవయాని అలా ఎలా జరుగుతుంది ఒకవేళ ఆ మను గాడు కార్యక్రమానికి వస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది. శైలేంద్ర లేదు మామ వాడు కచ్చితంగా రాడు. ఒకవేళ వచ్చిన ఆ కార్యక్రమం పూర్తి అవ్వదు ఇది నేను బల్ల గుద్ది చెబుతున్నాను అంటాడు శైలేంద్ర. దేవయాని అంతే అంటావా శైలేంద్ర నీ మాటలు నమ్మొచ్చంటావా అని అంటుంది శైలేంద్ర నిజం మామ్ నన్ను నమ్ము ఈసారి అంటాడు.దేవయాని సరే నిన్ను నమ్ముకుని వస్తున్నాను అని అంటుంది దేవయాని వెళ్లి రెడీ అయ్యి వస్తుంది.అందరూ కలిసి మహేంద్ర వాళ్ళ ఇంటికి చేరుకుంటారు.
కట్ చేస్తే మహేంద్ర ఫణీంద్ర వాళ్ల దగ్గరికి వెళ్లి రండి అన్నయ్య వచ్చేసారా పదండి కార్యక్రమం మొదలు పెడదాము రండి అంటూ తీసుకువెళతాడు. దేవయాని మహేంద్ర మర్చిపోయాను ఏంటి మను కనిపించడం లేదు అని అడుగుతుంది . మహేంద్ర వస్తున్నాడు వదిన గారు అని చెబుతాడు. దేవయాని వస్తున్నాడా లేదం వస్తున్నాను అని చెప్పి రాకుండా ఉంటాడేమో ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి కనుక్కో మహేంద్ర మను ఎక్కడి వరకు వచ్చాడో అని వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని. ఫణీంద్ర ఏంటి దేవి అని అసలు నీ నోరు ఎక్కడ ఊరుకోదా? ఎప్పుడు ఏదో ఒక అపశఖనం మాటలు మాట్లాడుతూనే ఉంటావు ఇక్కడి నుండి వెళ్లేంతవరకు నువ్వు నోరు విప్పొద్దు అంటాడు ఫణీంద్ర.
మహేంద్ర అమ్మ వసుధార మను ఎక్కడ వరకు వచ్చాడు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అంటాడు. వసుధార అలాగే మామయ్య అంటూ వసుధార మనుకి ఫోన్ చేస్తుంది మను ఫోను కలవకపోవడంతో మామయ్య మన గారి ఫోను కలవడం లేదు అని చెబుతుంది. మహేంద్ర టెన్షన్ పడుతూ అవును అనుపమ ఒకసారి నీ ఫోన్ నుండి మను కి ఫోన్ చెయ్యి అప్పుడేనా చూసుకుంటాడెమో అని అంటాడు మహేంద్ర.అనుపమ అలాగే మహేంద్ర ఇప్పుడే చేస్తాను అంటూ అనుపమ మను కు ఫోను చేస్తుంది మను కు ఫోను కలవకపోవడంతో అనుపమ నిజంగానే మను ఫోను నాట్ స్విచ్ ఫుల్ వస్తుంది మహేంద్ర ఫోను కలవడం లేదు అని చెబుతుంది. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.
కట్ చేస్తే మను మహేంద్ర వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు మానవుని చూసిన ధరణి అదిగో అత్తయ్య మను మహేంద్ర మామయ్య పిలిచిన తర్వాత మను రాకపోవడం అదిగో అలా చూడండి మను వస్తున్నాడు అని చెబుతుంది ధరణి. మనుని చూసిన శైలేంద్ర దేవయాని షాక్ అవుతారు మహేంద్ర వసుధార అనుపమ వాళ్లు సంతోషపడతారు. పంతులుగారు అయ్యా దత్తత తీసుకునే వాళ్ళు ఇలా వచ్చి కూర్చుండి అలాగే దత్తత ఇచ్చే వాళ్ళు కూడా వచ్చి కూర్చుండి అని అంటాడు. మహేంద్ర పంతులుగారు దత్తత తీసుకుంటాన కానీ నేను అనుపమ దగ్గర నుండి పూర్తిగా లాగేసుకోలేను ఎందుకంటే తను మనం కన్నతల్లి తను కూర్చొని అప్పచెప్పడం అదంతా వద్దు మనుని ఎవరు వదులుకోలేరు ఎందుకంటే మనం అంటే అందరికీ ఇష్టమే కాబట్టి ఎవరి నుండి దూరం చేయను నా వరకు మాత్రమే నేను దత్తత తీసుకుంటున్నాను మను అందరిలో ఎప్పటిలాగే అందరితో ఉండాలి అని అంటాడు మహేంద్ర పంతులుగారు అలా అయితే మీరు మాత్రమే కూర్చుంటే బాబు అమ్మ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు తను మాత్రమే తీసుకుంటున్నాడు మీరు పక్కకు ఉండండి అంటాడు పంతులుగారు.
కార్యక్రమం మొదలైపోతుంది అన్ని తంతువులు పూర్తి అయ్యి లాస్ట్ వస్తుంది పంతులుగారు అయ్యా మీరు ఎవరైనా వచ్చి ఇతని చేతుల్లో పాలు పోయండి గా ఆఖరి ఘట్టం ముగిసిపోయినట్టే దత్తత కార్యక్రమం పూర్తి అయినట్లే అంటాడు పంతులుగారు ఫణింద్ర అలాగే పంతులుగారు అంటూ పాలు పోయడానికి వెళతాడు ఫణీంద్ర. ఒరేయ్ శైలేంద్ర ఈ కార్యక్రమం అంతా అయిపోయింది ఇంక నువ్వేం చేస్తావు ఏమీ చేయలేవు అని అంటుంది. శైలేంద్ర చూస్తూ ఉండు మామ్ ఆఖరి క్షణంలో ఏదైనా జరగొచ్చు అంటాడు. అప్పుడే పోలీసులు మహేంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి ఈ కార్యక్రమం ఆపండి అంటూ ఆపి వేస్తారు మహేంద్ర ఏంటి ఎస్సై గారు ఇలా వచ్చారేంటి అని అడుగుతాడు ఎస్ఐ చెబుతాను ఈ మనోని అరెస్టు చేయడానికి వచ్చాము ఈ మన రాజీవ్ అనే అతన్ని హత్య చేసి పారిపోయి ఇక్కడికి వచ్చాడు అని చెబుతాడు మనం మను లేదు అది పచ్చి అబద్ధం నేను అతన్ని ఏమి చేయలేదు అని అంటాడు
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!