Janaki Kalaganaledu: మీరు మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నారు అని రామ అంటాడు, అవును అది నిజం మనసులో బాధ నాకు కూడా ఉంది, పరిస్థితులతో యుద్ధం చేయాల్సి వస్తుంది నాకు ఎవరు లేరు అని బాధ పడుతూ కూర్చుంటే ముందుకి వెళ్ళాలి లేను నా IPS కల ఆగిపోతుంది అది మీకు ఇష్టమేనా అని జానకి అంటుంది, అది ఇష్టం ఎలా అవుతుంది జానకి గారు అని రామ అంటాడు, కాబట్టి కొన్ని ఇష్టం లేను నిర్ణయాలు తీస్కొని వాటికీ కట్టుబడి ఉండాలి తప్పదు నా కారణంగా మీరు సమస్యలో ఇరు్క్కోకూడదు మీ కారణంగా నేను ఇక్కడ సమస్యలను ఎదురు కోకూడదు అందుకె కొన్ని రోజులు మీ జీవిరం మీది నా జీవిరం నాది అప్పుడే నేను IPS అవ్వగలను అని అంటుంది జానకి. జీవితం లోంచి కూడా విడటిస్తున్నారా జానకి గారు అని అంటాడు, ఈ పదకొండు నెలలు మనం మాట్లాడుకోవడం లేదు అంతే నేను మీ పక్కన ఉన్నప్పుడు ఎలా ఉండే వారో ఇప్పుడు కూడా అలాగే ఉండండి అప్పుడే నేను నా IPS కళను నిజం చేసుకోగలను అని ఫోన్ చేసి ఏడుస్తుంది జానకి.
నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టాను నేను ఒక రాక్షసిని అని జానకి తను అనుకుంటుంది.ఇవి జానకి గారి మనసులోంచి వచ్చిన మాటలు కావు బలవంతంగా చెప్పిచ్చిన మాటలు ఎవరికీ ఆ అవసరం ఉంటుంది అని రామ అనుకుంటాడు, ఇది మీకు వేసిన శిక్ష కాదు నాకు నేను వేసుకున్న శిక్ష మీతో మాట్లాడకుండా మీ గొంతు వినకుండా నేను ఉండలేను నాకు ఇంకో మార్గం కనిపించడం లేదు అని అంటుంది. రామ పట్టీలు చూస్తూ బాధ పడుతాడు. జానకి దిగులుతో ఉంటుంది.విక్రమ్ అందరికి ఇచ్చిన టాస్క్ చేయమని ఒక్కొక్క టీం పెర్ఫార్మ చేయిస్తాడు, జానకి లేట్ గా వస్తుంది, క్రాంతికి కోపం వచ్చి పెర్ఫార్మన్స్ ఎలాగో చేయలేదు కనీసం టైంకి రావాలని కూడా తెలియదా అని టీం మెంబెర్స్ తో అంటుంది, ఇంతలో జానకి వస్తుంది, ఎందుకు లేట్ అయ్యిందో చెప్పవా ఆడుకోవాల అని అంటుంది క్రాంతి, అలారం పెట్టుకున్నాను అది మొగలేదు అందుకే అని అంటుంది జానకి, క్రాంతి ఆ విషయం గురించి వదిలేయ్ టాస్క్ గురించి మాట్లాడుకుందామా అని అంటుంది టీం మెంబెర్.చూసారా కదా, జిలేబి తిన్నంత ఈజీ కాదు, ఈ టాస్క్ చేయడంలో 5 నిమిషాల రికార్డు ఉంది అని క్రాంతి అంటుంది.
మన స్క్వాడ్ అంత కన్నా బాగా పెర్ఫార్మ చేసి రికార్డు బ్రేక్ చేయాలి, స్క్వాడ్ జెండా ఎగరవేయాలి అని క్రాంతి అంటుంది.జానకి గారు నిర్ధాక్షన్యంగా చెప్పారు మనం మాట్లాడుకోకూడదు అని ఎందుకు మీకు కూడా అలాగే ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారు అని పట్టిల గురించి మాట్లాడుతాడు.జ్ఞానంబ రామ కోసం భోజనం తీస్కొని వస్తుంది, తినను ఆకలిగా లేదు అని మాత్రం అనొద్దు, బిడ్డ తింటేనే తల్లి ఆకలి తీరుతుంది అని అంటుంది.జరిగిందాని గురించి వదిలేయ్, నేను కూడా దాని గురించి మాట్లాడాను అని అంటుంది.మనసులో అనేది వంటింట్లో గినా కాదు అమ్మ అవసరం వచ్చినప్పుడు ఏదైనా పెట్టుకోవడానికి తర్వాత తీసేయడానికి,ఏదైనా కావాలి అనుకుంటే దొరికితే సంతోషిస్తుంది దొరకకపోతే బాధ పడుతుంది. మనసులో మాటే వింటే ప్రశాంతంగా ఉండలేము, వినకపోతే మనసులో మనసుల ఉండదు అని రామ అంటాడు. అవసరం అయితే మనసులో మీద ముసుగు వేయాలి, ప్రతి విషయం జోక్యం చేసుకోకూడదు అది కాళ్ళకు అడ్డం పడుతుంది అని జ్ఞానంబ అంటుంది.మండుతున్న నిప్పు మీద ముసుగు వేయడం కుదురుతుందా అమ్మ అని అంటాడు.అలా ని ఎంత కాలం అని బరిస్తావు అని అంటుంది జ్ఞానంబ.కొన్ని ఎంత కాలం అయినా భరించాల్సిందే అని రామ అంటాడు.
అప్పుడు జీవితం లెక్కటప్పుతుంది రామ అంటుంది.జీవితం వ్యాపారం కాదమ్మా లెక్కలు చుకోవడానికి లాభం నష్టం చూసుకోవాదినికి, కన్నీళ్లు వచ్చినప్పుడు కష్టం రాదు అమ్మ కష్టం వచ్చినప్పుడే కన్నీళ్లు వస్తాయి అని అంటాడు.మనషుల మధ్య బంధం బలంగా ఉండాలి కానీ అవి బలహీనంగా మార్చేలా ఉండకూడదు అని అంటుంది.నేను బాధలో ఉన్నాను అని నువ్వు వచ్చావ్ నా కర్మకి నన్ను వదిలేసి ఉండొచ్చు కదా అమ్మ ఎందుకు నా గురించి ఆలోచిస్తున్నావు ఎందుకు నా గురించి ఆరాట పడుతున్నావ్ నాతో బంధం నిన్ను బలహీనంగా మారుస్తుంది అని ఎందుకు అనుకోవడం లేదు నిన్ను తప్పు పట్టడం లేదు అమ్మ ఎవరి మనసైన అంతే అని చెప్తున్నాను అని అంటాడు.
తల్లి బిడ్డ బంధం అని కాదు ఎవరి మధ్య బంధం అయినా అని చెప్తున్నా అని అంటాడు, బాధ ఎవరికైనా ఉంటుంది కానీ తట్టుకోలేనంత ఉండక్కర్లేదు మనల్ని కుప్ప కూలీచేలా ఉందా కూడదు అని అంటుంది జ్ఞానంబ, నువ్వు జానకి గారి గురించే మాట్లాడుతున్నావ్ కదా అమ్మ అని అంటాడు రామ. పదకొండు నెలలు ట్రైనింగ్ తీసుకోవాలి అక్కడ ఉండే కష్టాలు తను ఎదుర్కోవాలి వేరే వాళ్ళ సహాయం రాకూడదు, అక్కడ తను బాధ పడుతుంది అని నువ్వు ఇక్కడ దిగులు పడకూడదు అని జ్ఞానంబ అంటుంది. అమ్మా నువ్వు జానకి గారితో మాట్లాడవా, జానకి గారు ఏమైనా నీతో మాట్లాడారా అని అడుగుతాడు. లేదు ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటుంది జ్ఞానంబ.ఇది ఇలా ఉండగా ట్రైనింగ్ లో వింధ్య వాళ్ళు మంచి పెర్ఫార్మన్స్ ఇస్తారు, క్రాంతి వాళ్ళ స్క్వాడ్ కన్నా బాగా చేయాలి అని అనుకుంటుంది. విక్రమ్ వాళ్ళని టాస్క్ చేయండి అని చెప్తాడు, జానకి చేస్తూ ఉంటుంది జానకి కామన్ అని క్రాంతి అంటుంది. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?