NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు ఆ ఒక్కటీ చేస్తే.. జగన్ ముఖ్యమంత్రి పీఠం కదలడం గ్యారెంటీ !

వైయస్ జగన్ రాజకీయాలలో మొదటిలో చాలావరకు క్లిక్ అవ్వడానికి కారణం “సానుభూతి” అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సందర్భంలో ఓదార్పు యాత్ర అంటూ సరికొత్త స్ట్రాటజీతో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి అనేక రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొని తన తల్లితో చెల్లితో సరికొత్త రాజకీయ ఎత్తుగడ వేయడం జరిగింది. అప్పట్లో జరిగినా ఉప ఎన్నికలలో జగన్ జైలుకి వెళ్లడం తో…విజయమ్మ, షర్మిల పార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని చాలావరకు సానుభూతితో గెలవడం జరిగింది. ఆ సమయంలో సీబీఐ కేసులు అంటూ జగన్ ని కాంగ్రెస్ పార్టీ వేధించడంతో ప్రజలలో జగన్ పై సానుభూతి మరింతగా పెరిగింది.

CM YS Jagan gives strong counter to Chandrababu Naidu in AP Assemblyఆ తర్వాత జగన్ జైలు నుండి బయటకి వచ్చకా తనదైన శైలిలో రాజకీయాలు చేశారు. 2014 ఎన్నికలలో మెల్ల మెల్లగా పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ విభజన జరిగిన తర్వాత ఏపీలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీని తొక్కేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాణించారు. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిపక్ష నేతగా ప్రజలలో టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావడంలో, రాజకీయంగా చంద్రబాబుని ఇబ్బందుల పలు చేయడంలో వైయస్ జగన్ సక్సెస్ సాధించడం జరిగింది. తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో అనగా 2019 సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాణిస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం అమరావతి రాజధాని భూముల విషయం అదేవిధంగా ఫైబర్ నెట్ విషయాలలో చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని సీబీఐ ఎంక్వైరీ అంటూ జగన్ ప్రభుత్వం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

 

ఈ తరుణంలో చంద్రబాబు కూడా సీబీఐ ఎంక్వయిరీ కి ఓకే అంటే అమరావతి భూముల విషయంలో ఫైబర్ నెట్ విషయంలో అవినీతి జరగలేదు అని సిబిఐ లో ప్రూవ్ అయితే గనుక చంద్రబాబుకి రాష్ట్రంలో సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని మేధావులు అంటున్నారు. జగన్ చాలావరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పబ్లిక్ బలంగా నమ్మటం గ్యారెంటీ. ఇదే టైమ్ లో చంద్రబాబు కి మద్దతు తెలిపిన మీడియా చానల్స్ కూడా ఇదే విషయాన్ని వైరల్ చేస్తే జగన్ కి చాలా డ్యామేజ్ అవ్వడం దెబ్బతో జగన్ ముఖ్యమంత్రి పీఠం కదలడం గ్యారెంటీ అని మేధావులు చెప్పుకొస్తున్నారు. మరోపక్క టిడిపి నేతలు మాత్రం సిబిఐ ఎంక్వైరీ అంటే చాలా వరకు సైలెంట్ అవడంతో ఈ విషయంలో వైసీపీ నేతలు రెచ్చిపోవడంతో…. తర్వాత ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది. 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N