ఏపి andhra pradeshలో గత నెల 25వ తేదీ క్రిస్టమస్, వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి YS Jagan mohan reddy ఇళ్ల పట్టాల (house sites)పంపిణీ ప్రారంభించిన...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగన్ విజయనగరం జిల్లా పర్యటన చేయనున్నారు. ఈ క్రమంలో భాగంగా ఉదయం 9.30 గంటలకు...