Botsa Satyanarayana: ఏపీలో ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోవడంపై మంత్రి బొత్స ఇచ్చిన క్లారిటీ ఇది
Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ లో 5వ తేదీ వచ్చినా ఉపాధ్యాయులకు జీతాలు అందలేదు. గురుపూజోత్సవం (టీచర్స్ డే) జరుపుకునే రోజుకు కూడా టీచర్లకు వేతనాలు అందకపోవడం పై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు....