Rajanna sircilla : సిరిసిల్ల జిల్లాలో బావిలో వింత మృగం కలకలం..!
Rajanna sircilla : ఈ మధ్యకాలంలో అడవిలో ఉన్నటువంటి క్రూర జంతువులు సమీప గ్రామాలలో సంచరిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ క్రూర మృగాలు గ్రామాలలో ప్రవేశించడమే కాకుండా ఎన్నో మూగజీవాలను...