ఎదురుకాల్పుల్లో నలుగురు సైనికులు, ఇద్దరు ఉగ్రవాదులు మృతి
పుల్వామా, ఫిబ్రవరి 18: జమ్ము, కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సోమవారం వేకువజామున జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లతో సహా ఒక మేజర్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవానులు తీవ్రంగా గాయపడ్డారు. జవానుల...