మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటిపై ఎసిబి కేసు నమోదు
(అమరావతి నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి) అమరావతి భూకుంభకోణం దర్యాప్తులో ప్రభుత్వం దూకుడు పెంచింది. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల క్రయ విక్రయాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేసిన ప్రభుత్వం దీనిలో అక్రమాలు...