అక్టోబర్ ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ డే ఇదివరకు రాసేవుకదా మళ్లీ ఎందుకు సోది అంటారేమో సారీ సార్ యెంత రాసినా తరగదు అసలు మనకి ఈ డేలు లేవు మనం పైదేశాల నుంచి దిగుమతి...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వై,ఎస్. జగన్ మోహన్ రెడ్డి వృద్ధాప్య పించన్ రెండు వేల రూపాయల నుంచి 2250 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన ఫైలుపై మొదటి...