గడ్డిపై నుంచి విమానం టేకాఫ్!
బెంగళూరు: 180 మంది ప్రయాణికులతో నాగ్పూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన గోఎయిర్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రమాదకరమైన స్థితిలో ఎ-320 విమానం టేకాఫ్ అయింది. ఈ ఘటన బెంగళూరు అంతర్జాతీయ...