Tag : amaravathi

సీటు కోసం. . అలీ

సీటు కోసం. . అలీ

అమరావతి, జనవరి 20: ప్రముఖ హాస్యనటుడు ఆలీ ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబును అమరావతిలో కలిశారు. సుమారు 15 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమైయ్యారు, రాబోయే సార్వత్రిక… Read More

January 20, 2019

రాజధానిలోనే జగన్ మకాం

వైసిపి అధినేత, ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి తన మకాం పూర్తిగా  ఆంధ్రపదేశ్‌కు ‌మారేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని  తాడేపల్లిలో … Read More

January 20, 2019

21న ఎపి కేబినేట్

అమరావతి, జనవరి 19: ఎపి కేబినెట్ సమావేశం ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 21న… Read More

January 19, 2019

ఓటర్ల జాబితాపై సందేహాలు ఉన్నాయా

అమరావతి, జనవరి 18: ఓటర్ల జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్నా తెలియజేయాలని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వివిధ రాజకీయ పార్టీల నేతలను కోరారు. సార్వత్రిక ఎన్నికల… Read More

January 18, 2019

30నుండి ఎపి అసెంబ్లీ సమావేశాలు

అమరావతి జనవరి 17: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈనెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి ఏడవ తేది వరకు జరుగనున్నాయి. ఈ మేరకు గవర్నర్… Read More

January 17, 2019

ఎక్స్ఎల్‌ఆర్‌ఐ’కు సిఎం శంఖుస్థాపన

అమరావతి, జనవరి 17: అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఎక్స్ఎల్‌ఆర్‌ఐ బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థకు ప్రభుత్వం తుళ్లూరు మండలం ఐనవోలులో… Read More

January 17, 2019

కోడికత్తి నిందితుడు ఎక్కడ?

అమరావతి, జనవరి 12: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి కేసులో కొత్త మలుపు. నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఎ అధికారులు విచారణ నిమిత్తం ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియజెప్పాలంటూ… Read More

January 12, 2019

ఎన్ఐఎ ఉత్తర్వులు వెనక్కు తీసుకోండి

అమరావతి. జనవరి 12: ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌పై జరిగిన దాడి కేసును ఎన్ఐఎకు అప్పగించడం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం. ఎన్ఐఎకు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి… Read More

January 12, 2019

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా

అమరావతి, జనవరి 22: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అన్ని సెట్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు మంత్రి శనివారం మీడియాకు చెప్పారు.… Read More

January 12, 2019

కృష్ణానదిపై ఐకానిక్ వంతెనకు చంద్రబాబు శంఖుస్థాపన

అమరావతి, జనవరి 12: కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. 1387 కోట్ల రూపాయలతో 3.2 కిలో మీటర్ల పొడవున కృష్ణానదిపై… Read More

January 12, 2019

అమరావతి వెల్‌కం గ్యాలరీకి శంకుస్థాపన

అమరావతి, జనవరి 10: రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని  ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పరిధిలో లింగాయపాలెం వద్ద ఏర్పాటు చేస్తున్న… Read More

January 10, 2019

మరింత ఉత్సాహంగా అధికారులు పని చేయాలి – సిఎస్

అమరావతి, జనవరి 8: జన్మభూమి కార్యక్రమాల పట్ల ప్రజల్లో అద్భుత స్పందన ఉంది, మరింత ఉత్సాహంగా అధికారులు పని చేయాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్… Read More

January 8, 2019

అమరావతిలో ఉద్యోగులకు ఇళ్లు

అమరావతి, జనవరి 5: రాష్ట్ర ప్రగతి రధ చక్రాలు ప్రజలు, ఉద్యోగులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం జన్మభూమి కార్యక్రమాలపై కలెక్టర్‌లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని ముందుకు… Read More

January 5, 2019

వెళ్లవయ్యా ! బాబూ

అమరావతి, జనవరి 5:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  విదేశీ పర్యటనపై కేంద్రం విధించిన ఆంక్షలను సడలించింది. ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకూ దావోస్‌… Read More

January 5, 2019

వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్ఐఏకి బదలాయింపు

అమరావతి, జనవరి 4: విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్‌లో  ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు ఎన్‍‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ)కి… Read More

January 4, 2019

ఢీల్లీలో సీపీఐ ధర్నా

ఢీల్లీ,జనవరి 2: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  బుధవారం మీడియాతో మాట్లాడుతూ కొద్దిమంది రైతులే రుణాలు తీసుకుంటున్నారని మోదీ ఆనటం భాధాకరమన్నారు. దేశంలోని రైతులు అందరూ రుణాలు… Read More

January 2, 2019

“సాయం”పైనే తొలి సంతకం

అమరావతి, జనవరి 1: నూతన సంవత్సరం తొలి రోజు మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం సీఎంఆర్‌ఏఫ్ ఫైల్‌పై చేశారు. “సమాచార శాఖ అధికారులు తెలిపిన… Read More

January 1, 2019

ప్రారంభమైన హైకోర్టు తరలింపు

హైదరాబాదు, డిసెంబర్ 31: హైకోర్టు సిబ్బంది ఆంధ్రప్రదేశ్ దారి పట్టారు. జనవరి ఒకటవ తేదీన విజయవాడలో ఎపి హైకోర్టు ప్రారంభం కానున్నది. నోటిఫికేషన్ తర్వాత తరలివెళ్లేందుకు నాలుగే… Read More

December 31, 2018

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్ధులు మృతి

గుంటూరు, డిసెంబర్ 31 : మితిమీరిన వేగం నలుగురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. జాతీయ రహదారిపై గుంటూరు, లాలుపురం దగ్గర సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.… Read More

December 31, 2018

నీరు ప్రగతిపై సీఎం సమీక్ష

అమరావతి, డిసెంబర్ 31: నీరు-ప్రగతి పురోగతిపై సీఎం చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి 2018లో అద్భుతంగా పనిచేశామని తెలిపారు. అన్ని శాఖలు పురోగతి సాధించాయన్నారు. ప్రతి ఒక్కరికి… Read More

December 31, 2018

ఎనిమిదో శ్వేతపత్రం విడుదల

అమరావతి, డిసెంబర్ 30 : గత నాలుగున్నర ఏళ్ల ప్రభుత్వ పాలనపై శాఖల వారీగా వరసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం… Read More

December 30, 2018

రివ్యూ సమావేశాలపై విమర్శకు సీఎం సమర్ధన

అమరావతి, డిసెంబర్ 29 : సమావేశాల పేరుతో ముఖ్యమంత్రి అధికారుల సమయాన్ని వృధా చేస్తున్నారనీ, వీటికి అంతూపొంతూ ఉండడం లేదనీ ఇటీవల వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు… Read More

December 29, 2018

ఆరవ శ్వేతపత్రం విడుదల

అమరావతి  డిసెంబర్ 28: మానవవనరుల అభివృద్ధిపై సిఎం చంద్రబాబు శుక్రవారం ఆరవ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఎం  మాట్లాడుతూ మానవవనరుల విలువను తెలియజేసి అందుకు… Read More

December 28, 2018

వెంటనే ఎలా వెళ్ళాలి?

  ఉమ్మడి హై కోర్టు విభనకు వ్యతిరేకంగా ఆంధ్ర, రాయలసీమ లాయర్లు గురువారం హైకోర్టులో ఆందోళన చేశారు. ఆంధ్రలో హైకోర్టు ఏర్పాటు పూర్తి కాలేదని ఇప్పటికిప్పుడు ఎలా… Read More

December 27, 2018

ఏపీ గురించి సింగపూర్ మంత్రి ఏమన్నాడో తెలుసా!

అమరావతి, డిసెంబర్ 27: ఆంద్రప్రధేశ్ రాజధాని అమరావతిలో భాగస్వాములం అయ్యాం, అమరావతి అభివృద్ధికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందని సింగపూర్ విదేశీ వ్యవహరాల మంత్రి వివిఎన్ బాలకృష్ణన్… Read More

December 27, 2018

‘వృద్ధి ఫలాలు అందరికీ అందాలి’

అమరావతి, డిసెంబర్ 25: పెద్ద ఎత్తున సంపద సృష్టిస్తేనే పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర ప్రగతిపై మూడవ శ్వేతపత్రం  విడుదల… Read More

December 25, 2018

సుపరిపాలనపై శ్వేతపత్రం

అమరావతి, డిసెంబర్ 24 : వరుస శ్వేతపత్రాలలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు మంగళవారం రెండవ వైట్‌ పేపర్‌ను విడుదల చేశారు. గుడ్ గవర్నెన్స్‌పై రూపొందించిన ఈ… Read More

December 24, 2018

ఎపీలో ప్రారంభమైన డీఏస్సీ పరీక్షలు

అమరావతి, డిసెంబర్ 24: రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్న అత్యంత కీలకమైన డీఎస్సీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. మొత్తం 125… Read More

December 24, 2018

ఎన్నికలకు వేళాయె!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నిపార్టీల అధినేతలు, నేతలు ఎన్నికల్లో  గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్దమౌతున్నారు. ఆ మేరకు… Read More

December 22, 2018

ఏప్రిల్ 7 నుండి అమరావతిలో ఏపీ హైకోర్టు

2019 ఏప్రిల్‌ 7వ తేదీ నుండి ఆంద్రప్రదేశ్ రాజధాని  అమరావతిలో హైకోర్టు విధులు నిర్వహించనుంది. ఈ మేరకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  ఉత్తర్వులు జారీచేశారు. సంక్రాంతి సెలవుల అనంతరం… Read More

December 20, 2018