అమరావతి జనవరి 17: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈనెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి ఏడవ తేది వరకు జరుగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు శాసనసభ, శాసనమండలి కార్యదర్శులు విడుదల చేశారు. ఫిబ్రవరి రెండవ తేదీన ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సభలో ప్రవేశపెట్టనుంది.
previous post
next post