ఏపీ ఎంసెట్ 2019 నోటిఫికేషన్ విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాలల్లో 2019-20 ప్రవేశాలకు గాను జేఎన్టీయూ కాకినాడ.. ఎంసెట్-2019 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 26 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది....