Breaking: రామోజీకి బిగ్ షాక్ .. రూ.793 కోట్ల ఆస్తులను ఆటాచ్ చేసిన ఏపీ సీఐడీ
Breaking: మార్గదర్శి సంస్థల అధినేత రామోజీకి ఏపి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో ఏపీ సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మార్గదర్శిలో అక్రమాలు జరిగాయంటూ కేసు నమోదు చేసి...