రాజ్యసభలో మోదీ విజయం, ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొత్తం మీద పంతం నెగ్గించుకుంది. వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ బిల్లును రాజ్యసభలో కూడా ఆమోదింపజేసుకుంది. బిల్లును వ్యతిరేకించే పార్టీలు కూడా వాకౌట్కు దిగడమో లేక గైరుహాజరు కావడమో...