పార్లమెంట్ డిజైన్ శవపేటికలా ఉందంటూ ఆర్జేడీ ట్వీట్ .. బీజేపీ ఫైర్
దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సింగోల్ (రాజదండం) ప్రతిష్టాపన చేసి పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. మరో పక్క దేశ ప్రధమ పౌరురాలు...