భోపాల్: బహిరంగ మలమూత్ర విసర్జన చేశారనే నెపంతో ఏకంగా ఇద్దరు పిల్లలను కొట్టి చంపారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో బుధవారం ఈ దారుణ ఘటన జరిగింది. రోషాని (12), అవినాష్(10) అనే ఇద్దరు దళిత...
కలిసిపోయిన లాలూ కొడుకులు ఘనంగా తేజ్ ప్రతాప్ పుట్టినరోజు అన్న ఆశీస్సులు కావాలన్న తేజస్వి పట్నా: బిహారీ యాదవ సోదరులు మళ్లీ కలిసిపోయారు. కొట్టుకోవడం, కలిసిపోవడం వారికి తరచు మామూలే. అన్నగారైన తేజ్ ప్రతాప్...