రెండు రోజుల క్రితం జరిగిన మైనర్ బాలిక హత్య ఘటన మరువక ముందే ఢిల్లీలో మోర యువతి దారుణ హత్యకు గురైంది, ఇంటి టెర్రస్ పై రక్తపు మడుగులో ఉన్న ఓ యువతి మృతదేహాన్ని...
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, కథనాలు నిత్యం వస్తూనే ఉంటాయి. అందుకే ఏ వార్త నిజమో అబద్దమో తెలుసుకోవాలంటే ప్రజలకు కొంత సమయం పడుతోంది. నిజం గడప దాటే లోపు అబద్దం ప్రపంచాన్ని చుట్టేసి...
రెబల్ స్టార్ కృష్ణంరాజు(83) ఇక లేరన్న సంగతి తెలిసిందే. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కృష్ణం రాజు ఆకస్మిక మరణం తెలుగు...
ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న మంకీ పాక్స్ వైరస్ .. ఇప్పుడు మన దేశంలోనూ ఆందోళనను కల్గిస్తొంది. భారత్ లో తొలి మంకీ పాక్స్ మరణం నమోదైంది. కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లా పున్నియార్...
Karthika Deepam Mar8 Today Episode: కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కార్తీక్,దీపలు పిల్లల్ని తీసుకుని చిక్ మంగుళూర్ పోవడంతో కథనం మరింత ఆసక్తిగా మారింది....
Lata Mangeshkar : లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. దీంతో యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. తన గానామృతంతో కోట్లాదిమంది ప్రజలను మైమరపించిన లతా మంగేష్కర్ ఇక...
Dead while watching Akhanda: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా తెరకెక్కిన అఖండ మూవీ డిసెంబర్ 2న రిలీజ్ అయింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు....
Puneeth – Vishal: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్ మరణం కన్నడ ఇండస్ట్రీనే కాకుండా మొత్తం సినీలోకాన్నే విషాదంలోకి నెట్టింది. మూవీలోనే హీరోగా కాకుండా సమాజం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి...
Family relations: దీపం వెలిగించడంకుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే, ఒక సంవత్సరం పాటు ఏవిధమైన పూజలు చేయకూడదని ఒక రకమైన మూఢ ప్రచారం జరుగుతుంది. మరికొందరు దీపం వెలిగించడం కాదుకదా… దేవుడి పటాలను ఒక...
Shocking: ఈ ప్రపంచంలో మనల్ని అబ్బురపరిచే.. భయపెట్టే.. ఆశ్చర్యపరిచే వింతలు, విశేషాలు ఎన్నో దాగున్నాయి. కొన్ని వింతలు తెలుసుకుంటే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. తాజాగా అలాంటి వింతే ఇప్పుడు వెలుగులోకి వచ్చి అందర్నీ...
Chandrababu : తెలుగుదేశం పార్టీ నానాటికి దిగజారి పోవడానికి ఆ పార్టీ అధినేత పోకడలే కారణం అని టిడిపిలో ఓ వర్గం నేతలు చెబుతూ ఉంటారు. ఆయన స్వలాభం కోసం మాత్రమే ఆలోచించే చంద్రబాబు ...
Death: సాధారణంగా ఎప్పుడైనా మరణం సంభవించిన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తిరిగి వచ్చాక మన పెద్దలు చెప్పే మొదటి మాట ఏమిటంటే స్నానం చేసి ఇంట్లోకి రావాలి అని. వారు అలా చెప్పడానికి...
తమిళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన నటి విజె చిత్ర ఆత్మ హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న ఆమె చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్...
చిత్తూర్ జిల్లా రాజకీయాలు గమ్మత్త్తుగా ఉంటాయి. జిల్లాకు టీడీపీ తరఫున పెద్ద దిక్కుగా ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ఎవర్ని భుజానకెత్తుకుంటారో, ఎవరిని కింద పడేస్తారో, ఎవరిని కేవలం అవకాశాలకు...
హాస్పిటల్ లో రోగుల మరణాన్ని అంచనా వేయడానికి గూగుల్ ‘మెడికల్ బ్రెయిన్’ బృందం ఇప్పుడు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగిస్తుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న మెషిన్ల కన్నా ఇది చాలా కచ్చితమైన ఫలితాన్నితెలియచేస్తుంది. ఈ...
మనిషికి జీవితంలో అతి ముఖ్యమైన రోజులు రెండే రెండు ఉన్నాయి. ఒకటి జన్మించిన రోజు, ఇంకొకటి చనిపోయిన రోజు అందుకే మనం పరిశీలిస్తే ఎక్కడైనా ఆ రెండు రోజులు మాత్రమే రాస్తారు.. కానీ జీవితం...
ఒక శిశువు పుట్టినప్పుడు తనని ప్రపంచంలోకి స్వాగతిస్తూ బారసాల, అన్నప్రాసన ఎచేస్తాము .. అలాగే మరణించినప్పుడు ఆ మనిషికి చివరిసారిగా వీడ్కోలు పలుకుతూ, వేరే లోకాలకి చేరాలి అని మనః శాంతి కలగాలని ప్రార్థిస్తూ...
సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే...
ఆదిలాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన సమత కేసులో ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకూ ఉరిశిక్షను విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల...
చెన్నై: ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జాతిపిత మహత్మా గాంధీని ఎవరైనా హత్య చేశారా లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? మనల్ని ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే ఇదేంటి వీడికి మతి పోయినట్లుంది అని అనుకోవడం ఖాయం....
భోపాల్: బహిరంగ మలమూత్ర విసర్జన చేశారనే నెపంతో ఏకంగా ఇద్దరు పిల్లలను కొట్టి చంపారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో బుధవారం ఈ దారుణ ఘటన జరిగింది. రోషాని (12), అవినాష్(10) అనే ఇద్దరు దళిత...
మరణం ఎప్పుడూ విచిత్రమే. అది ఉన్నవారికి విషాదమూ వెళ్ళిన వారికి విశ్రాంతినీ ఇస్తుంది. రావడానికీ పోవడానికీ మధ్య ఊయెల ఊపేది ఎవరో అంతుపట్టని విషయమే. ఉయ్యాల ఊగుతూనే వుంటుంది, లోపలి శిశువే మారుతూ వుంటాడు....