ఎస్బీఐ గుడ్ న్యూస్.. ఏటీఎం మోసాలను అరికట్టేందుకు కొత్త సదుపాయం..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ఓ నూతన సదుపాయాన్ని ఆ బ్యాంక్ తన ఖాతాదారులకు కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఏటీఎంలలో...