YS Jagan: గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ టవర్లను ప్రారంభించిన సీఎం జగన్
YS Jagan: ఏపీలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ టవర్ లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి...