ఢీల్లీ, జనవరి5: ప్రత్యేక హోదా పోరు కోనసాగుతుందని హోదా సాధన సమితి ప్రకటించారు. శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు విభజన హామీ అంశాలపై...
ఢీల్లీ,జనవరి 2: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కొద్దిమంది రైతులే రుణాలు తీసుకుంటున్నారని మోదీ ఆనటం భాధాకరమన్నారు. దేశంలోని రైతులు అందరూ రుణాలు తీసుకుంటున్నారన్నారు. రుణమాఫి చేయకుండా ఉండటానికే మోదీ...
న్యూఢిల్లీ డిసెంబర్ 27: కొత్త కేబుల్ నిబంధనల వల్ల కేబుల్ ఆపరేటర్లపై అధిక భారం పడుతుందని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి అన్నారు. పే ఛానల్స్ యాజమాన్యాలు ఎంఎస్ వోలు, కేబుల్...
నాసిక్ డిసెంబర్ 25: ఉల్లిగడ్డల ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్గామ్ వ్యవసాయ మార్కెట్లో రైతులు కిలో రూపాయికే ఉల్లిగడ్డలు విక్రయించారు. గత...