నాన్న వారసత్వం కొనసాగిస్తాం
పణజి: గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారులు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి రాష్ట్రానికి, దేశానికి నిబద్ధులై ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన కుమారులు ఉత్పల్,...