ముంబై: ఐయూసీ చార్జీల పేరిట నిమిషానికి 6 పైసలు వసూలు చేయాలని తీసుకున్న నిర్ణయం విమర్శలపాలైన జియో..తాజాగా తన యూజర్లకు కాస్త ఊరట కలిగించే ప్రకటన చేసింది. అక్టోబరు 9న, అంతకుముందు రీచార్జి చేసుకున్నవాళ్లు...
ముంబై: టెలికం రంగంలో చరిత్ర క్రియేట్ చేసిన రిలయన్స్ జియో తాజాగా కస్టమర్లకు భారీ ఝలక్ ఇచ్చింది. వాయిస్ కాల్స్కు చార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం...