విప్పై న్యాయ సలహా తీసుకుంటా: స్పీకర్
బెంగళూరు కాంగ్రెస్, జెడిఎస్ జారీ చేసిన విప్ విషయంలో న్యాయపరమైన సలహా తీసుకోవడానికి తనకు కొంత సమయం కావాలని కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రతిపాదించిన విశ్వాసతీర్మానంపై...