బెంగళూరు: కర్ణాకటలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీ టికెట్లపై పోటీ చేయనున్నారు. డిసెంబర్ 5న మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో 13 మంది పేర్లను బీజేపీ ప్రకటించింది....
న్యూఢిల్లీ: కర్నాటకలో బిజెపికి అనుకూలంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) శాసనసభ్యులకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. వారి అనర్హత కొనసాగుతుంది కానీ, వారు ఉప ఎన్నికలలో పోటీ చేయవచ్చని సుప్రీంకోర్టు బుధవారం...
బెంగళూరు: తమ ప్రభుత్వం పడిపోయి వారం కూడా గడవకముందే యదియూరప్ప నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వానికి బయటినుంచి మద్దతు ఇవ్వాలన్న ప్రతిపాదన జనతాదళ్ (సెక్యులర్) లో వినబడింది. యదియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు సాయంత్రం...
బెంగళూరు: మరో రోజు గడువు సంపాదించుకున్న కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ రోజు సాయంత్రం ఆరు గంటల లోపు శాసనసభ విశ్వాసం పొందాల్సిఉంది. కర్నాటక రాజకీయ డ్రామా అసెంబ్లీలో సోమవారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది....
బెంగళూరు: కర్నాటక శాసనసభలో బలపరీక్షకు ముఖ్యమంత్రి కుమారస్వామికి స్పీకర్ రమేష్ కుమర్ సోమవారం రాత్రి తొమ్మిది గంటల వరకూ సమయం ఇచ్చారు. అప్పటికీ బలపరీక్షకు నిలబడకపోతే తానే రాజీనామా చేసి వెళతానని ఆయన హెచ్చరించారు. సాయంత్రం...
న్యూఢిల్లీ: కర్నాటక ఇండిపెండెంట్ శాసనసభ్యులు ఇద్దరు ఆదివారం నాడు అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఉదయం ఈ పిటిషన్ను విచారించాలన్న అభ్యర్ధన వచ్చినపుడు వెంటనే విచారణ కుదరదని...
బెంగళూరు: కర్నాటక శాసనసభ లో కుమారస్వామి ప్రభుత్వం పై విశ్వాస పరీక్షకు సంబంధించి ఎలాంటి ఓటింగ్ జరగకుండానే సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. గవర్నర్ ఇచ్చిన మొదటి గడువు మధ్యాహ్నం 1. 30గంటలకు...
న్యూఢిల్లీ: ఉత్కంఠ రేపుతున్న కర్నాటక రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. బలపరీక్ష జరిగే శాసనసభ సమావేశానికి తిరుగుబాటు శాసనసభ్యులు తప్పనిసరిగా వెళ్లాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు రూలింగ్పై కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు....
బెంగళూరు: కుమారస్వామి ప్రభుత్వం భవితవ్యం కొద్దిసేపట్లో తేలనున్న కర్నాటక శాసనసభలో శుక్రవారం రసవత్తరమైన చర్చ నడుస్తోంది. తన ప్రకటన కొనసాగించిన ముఖ్యమంత్రి జడ్జ్మెంట్ డే ముందుంది చూడండి అని బిజెపి సభ్యులను హెచ్చరించారు. తాను...
బెంగళూరు: కుమారస్వామి ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల లోపు మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. ఆ మేరకు కర్నాటక గవర్నర్ విజూభాయ్ వాలా గురువారం రాత్రి ముఖ్యమంత్రిని ఆదేశించారు. అంతకు ముందు విశ్వాసపరీక్ష...
బెంగళూరు: కర్నాటక శాసనసభ శుక్రవారానికి వాయిదా పడింది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ఉదయం నుంచీ చర్చ జరిగింది. తీర్మానంపై ఈ రోజే ఎంత రాత్రి అయినా వోటింగ్ జరగాలని బిజెపి పక్షనేత...
బెంగళూరు కాంగ్రెస్, జెడిఎస్ జారీ చేసిన విప్ విషయంలో న్యాయపరమైన సలహా తీసుకోవడానికి తనకు కొంత సమయం కావాలని కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రతిపాదించిన విశ్వాసతీర్మానంపై...
కర్నాటక విధానసభలో కుమారస్వామి ప్రభుత్వం గురువారం విశ్వాసపరీక్ష ఎదుర్కొంటున్నది న్యూఢిల్లీ: కర్నాటక సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం వెలువరించింది. తిరుగుబాటు శాసనసభ్యుల రాజీనామాలపై నిర్ణయం తీసుకునే విషయాన్ని పూర్తిగా స్పీకర్కే వదిలిపెడుతున్నట్లు ప్రధాన న్యాయమూర్తి...
బెంగళూరు: రాజీనామాకు ససేమిరా అంటున్న కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తాను శాసనసభలో విశ్వాసపరీక్షకు సిద్ధమేనని ప్రకటించారు. శుక్రవారం ప్రారంభమయిన శాసనసభ సమావేశాలలో మాట్లాడుతూ, బలపరీక్షకు సమయం నిర్ణయించాల్సిందిగా స్పీకర్ రమేష్ కుమార్ను ఆయన కోరారు....
న్యూఢిల్లీ: కర్నాటక రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారంపై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు శుక్రవారం ఎలాటి ఆదేశాలూ జారీ చేయలేదు. దానితో రాజీనామాలపై యధాతధస్థితి కొనసాగుతోంది. విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం...
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశానుసారం గురువారం సాయంత్రం కర్నాటక అసెంబ్లీలో స్పీకర్ రమేష్ కుమార్ను కలిసినపుడు ఆయన తమ రాజీనామాలను పట్టించుకోలేదనీ, గో టు హెల్ అన్నారనీ తిరుగుబాటు శాసనసభ్యులు అత్యున్నత న్యాయస్థానం ముందు మొరపెట్టుకున్నారు....
బెంగళూరు: రాజ్యాంగం ప్రకారం తన నిర్ణయం ఉంటుందని కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. నాకు నేను సంతృప్తి చెందినపుడే రాజీనామాలు ఆమోదిస్తాను అని ఆయన పేర్కొన్నారు. తన నిర్ణయం చారిత్రాత్మకం...
బెంగళూరు: తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పందించారు. మొత్తం 13 రాజీనామా పత్రాలలో ఎనిమిది రాజీనామా పత్రాలు చట్టబద్ధంగా లేవని చెప్పారు. సరైన పద్ధతిలో రాజీనామాలు సమర్పించాల్సిందిగా వారిని...