సుప్రీంకోర్టుకు కర్నాటకం, గడువు పెంచిన స్పీకర్!
న్యూఢిల్లీ: ఉత్కంఠ రేపుతున్న కర్నాటక రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. బలపరీక్ష జరిగే శాసనసభ సమావేశానికి తిరుగుబాటు శాసనసభ్యులు తప్పనిసరిగా వెళ్లాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు రూలింగ్పై కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు....