బెంగళూరు: కర్నాటక శాసనసభ లో కుమారస్వామి ప్రభుత్వం పై విశ్వాస పరీక్షకు సంబంధించి ఎలాంటి ఓటింగ్ జరగకుండానే సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. గవర్నర్ ఇచ్చిన మొదటి గడువు మధ్యాహ్నం 1. 30గంటలకు...
బెంగళూరు: కుమారస్వామి ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల లోపు మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. ఆ మేరకు కర్నాటక గవర్నర్ విజూభాయ్ వాలా గురువారం రాత్రి ముఖ్యమంత్రిని ఆదేశించారు. అంతకు ముందు విశ్వాసపరీక్ష...