బెంగళూరు: కర్ణాకటలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీ టికెట్లపై పోటీ చేయనున్నారు. డిసెంబర్ 5న మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో 13 మంది పేర్లను బీజేపీ ప్రకటించింది....
న్యూఢిల్లీ: కర్నాటకలో బిజెపికి అనుకూలంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) శాసనసభ్యులకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. వారి అనర్హత కొనసాగుతుంది కానీ, వారు ఉప ఎన్నికలలో పోటీ చేయవచ్చని సుప్రీంకోర్టు బుధవారం...
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యదియూరప్ప ఈరోజు అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నారు. 14 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ శాసనసభ స్పీకర్ రమేష్ కుమార్ ఆదివారం తీసుకున్న సంచలన నిర్ణయంతో బిజెపి ప్రభుత్వానికి తేలికగా...
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ 14 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ ఆదివారం తీసుకున్న సంచలన నిర్ణయంతో రెబల్ ఎమ్మెల్యేలు ఖంగుతిన్నారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి యదియూరప్ప మంత్రివర్గంలో స్థానం సంపాదించాలనుకున్న...
న్యూఢిల్లీ కర్నాటక రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై బుధవారం నిర్ణయం వెలువరిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. 15 మంది కర్నాటక తిరుగుబాటు శాసనసభ్యులు దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం...
న్యూఢిల్లీ: కర్నాటక రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారంపై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు శుక్రవారం ఎలాటి ఆదేశాలూ జారీ చేయలేదు. దానితో రాజీనామాలపై యధాతధస్థితి కొనసాగుతోంది. విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రెబల్ శాసనసభ్యులను కలిసేందుకు ముంబై వెళ్లిన కర్నాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డికె శివకుమార్ను పోలీసులు చివరికి అదుపులోకి తీసుకున్నారు. ఉదయం బెంగళూరు నుంచి ముంబై చేరుకున్న శివకుమార్ విమానాశ్రయం...