ఆ చెరువే నాదని బోర్డ్ పెట్టేసిన వైసిపి ఎమ్మెల్యే!పటాన్చెరు భూకబ్జా వ్యవహారంలో కొత్త మలుపు!!
తెలంగాణలో ఒక చెరువును కబ్జా చేయడమే కాకుండా అది నా స్థలమంటూ బోర్డ్ పెట్టేసిన కర్నూలు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉదంతం వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే అక్రమ నిర్మాణాలకు సంగారెడ్డి...