హైదరాబాదు: స్టీల్ ట్రేడ్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ హత్య తానే చేశానంటూ వాటర్ ప్లాంట్ యజమాని శ్యామ్ ముందుకు వచ్చారు. శ్యామ్ ఒక న్యూస్ ఛానల్కు...
హైదరాబాద్: కృష్ణాజిల్లాకు చెందిన ఐరన్ ట్రేడింగ్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. వ్యాపార లావాదేవీల్లో జరిగిన గొడవలే హత్యకు కారణమని హతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శనివారం రాత్రి...