పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో కొత్త కోణం
హైదరాబాద్: కృష్ణాజిల్లాకు చెందిన ఐరన్ ట్రేడింగ్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. వ్యాపార లావాదేవీల్లో జరిగిన గొడవలే హత్యకు కారణమని హతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శనివారం రాత్రి...