బీజేపీలో చేరికలు ఆగిపోవడానికి కారణం అదేనంటూ సంచలన కామెంట్స్ చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి
తెలంగాణలో ఇటీవల కాలంలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని భావించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పొంగులేటి శ్రీనివాసరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు బీజేపీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి. బీజేపీ చేరికల కమిటీ...