బెయిల్ ఇప్పించింది వాళ్లే.. ! బురద చల్లేది మనమీద..! సలాం కేసులో వైఎస్ జగన్..!!
ఏపిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం బలవన్మరణం కేసు విషయంపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితులైన సీఐ, హెడ్ కానిస్టేబుళ్లకు...