CM YS Jagan: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పలువురు ప్రజా...
YSRCP: ఏపి మంత్రివర్గ విస్తరణలో చోటు లభించకపోవడంతో పలువురు సీనియర్ వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం, వారి అనుచరులు అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజా మాజీ మంత్రులు బాలినేని...
CM YS Jagan: ఒటీఎస్ పథకం గురించి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మరో పక్క కొంత మంది లబ్దిదారులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేక...
Justice Kanagaraj: జస్టిస్ కనగరాజ్ పేరు విన్నారు కదా..ఈ పేరు రాష్ట్రంలోని రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా తెలుసు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి రిటైర్ అయ్యాయి. ఆయనతో ఏపి సీఎం...
AP Cabinet Meeting: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటిలో కేబినెట్ అత్యవసర భేటీ కానుంది. అందుబాటులో ఉన్న మంత్రులు కేబినెట్ సమావేశానికి హజరుకావాలని ఆదేశాలు అందాయి. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వరద పరిస్థితుల...
ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం కూడా వాడివేడిగా జరుగుతున్నాయి. టిడ్కో గృహాల అంశాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ఆరోపణలు చేయడంపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర ఆగ్రహం...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాష్ట్రంలోని 14లక్షల 58వేల మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.510కోట్లు జమ చేశారు. తాడేపల్లి క్యాంపు...
ఏపిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం బలవన్మరణం కేసు విషయంపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితులైన సీఐ, హెడ్ కానిస్టేబుళ్లకు...
(కర్నూలు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) జిల్లాలోని నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబ సామూహిక ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, హెడ్ కానిస్టేబుల్ను ఆదివారం అరెస్టు చేశారు. ఈ...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో సహా 30 అంశాలపై కేబినెట్ చర్చించనున్నది....
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల గురించి వివరిస్తూ..దాదాపు రూ.4450 కోట్ల మేర నష్టం వాటిల్లిందనీ, కేంద్ర ప్రభుత్వం...