అత్యంత కీలకమైన 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రం అందరికీ కేంద్రంగా మారింది. లోక్ సభలో 42 స్థానాలుండటంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఈ రాష్ట్రం ముఖ్యమైపోయింది. ఒకవైపు బీజేపీ, మరోవైపు టీఎంసీ ఎలాగైనా ఇక్కడ...
సోషల్ మీడియాలో వదంతుల వ్యాప్తి బాలాకోట్ వైమానిక దాడులపై ఇష్టారాజ్యం తోచిన వీడియోలు.. ఫొటోలు షేర్ చేయడమే భారత్, పాకిస్థాన్ రెండు దేశాలలో ఇదే తీరు నాయకుల ప్రచారం.. దుష్ప్రచారానికీ ఆయుధం (అర్జున్ సిద్దార్థ్)...