వివేకా హత్య కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సీబీఐ .. మరో సారి సునీత దంపతులను విచారించిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో వరుస విచారణలు చేస్తున్నది. ఇవేళ అవినాష్ రెడ్డి విచారణకు హజరు కావాల్సి ఉండగా, తనకు ముందుగా నిర్ణయించుకున్న...