బందరు ప్రాంత ప్రజలకు శుభ వార్త చెప్పిన సీఎం వైఎస్ జగన్
మచిలీపట్నం (బందరు) ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. వైఎస్ఆర్ నేతన్న హస్తం నాల్గవ విడత నిధులను పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం పెడనలో రాష్ట్ర వ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు...