Vijayawada: నిర్మల్ హృదయ్ భవనాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
Vijayawada: సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఉదయం విజయవాడలో పర్యటించారు. విజయవాడ రాఘవయ్య పార్క్ సమీపంలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్మల్ హృదయ్ భవన్ ను సీఎం జగన్, భారతి దంపతులు సందర్శించారు. వీరికి ఎమ్మెల్యేలు...