పట్టభద్రుల పకోడీ నిరసన
చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చండీగఢ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ వేదిక వద్ద నిరసన వ్యక్తంచేస్తున్న వారిని పోలీసులు అరెస్టుచేశారు. పట్టభద్రులు వేసుకునే గౌన్లు వేసుకుని, ‘మోదీ పకోడీలు’ అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వారిని అక్కడి...