బ్రేకింగ్: ప్లాస్మా దానం చేసేవారికి 5,000 రూపాయలు ఇవ్వండి – జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్లాస్మా థెరపీపై బాగా అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే ఎవరైనా...