పృద్వి అధికారాలకు కత్తెర!?
అమరావతి: శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన ఎస్విబిసి ఛానల్కు సంబంధించి అన్ని విభాగాల్లో వేలుపెడుతూ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైర్మన్ పృద్వి అధికారాలకు సైలెంట్గా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కత్తెర...