151 ఎమ్మెల్యేలు ఉన్న వైసిపి పార్టీ లో అసమ్మతి చెల్లుచీటీ అని రాజకీయ విశ్లేషకులు అంతా జగన్ గెలిచిన తొలినాళ్లలో వ్యాఖ్యానించారు. కానీ ఒకే ఒక్క ఎంపీ యొక్క సమ్మతి వైసిపి పార్టీ కూసాలనే...
వైసిపి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా లేదు. అతను పార్టీపై మరియు పార్టీ అధినేత జగన్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సమాధానంగా నిన్న పార్టీ ప్రధాన...
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కి ఈ రోజున పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన ఎంపీ విజయసాయిరెడ్డి అధికార పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్టీ అధినేత జగన్...
గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వారి పార్టీపై మరియు వారి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పై విపరీతమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆయనకు...